ప్రస్తుతం అల్లు అర్జున్తో 'పుష్ప' తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే విజయ్ దేవరకొండతో మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారట. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త...
అల్లు అర్జున్-సుకుమార్ల కలయికలో వచ్చిన 'ఆర్య' సిరీస్ చిత్రాలు ఎంతగా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సిరీస్లో భాగంగా 'ఆర్య 3 తీసుకురానున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...