తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. నిన్న శ్రీవారిని 70,328 మంది భక్తులు దర్శించుకోగా 29,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ...
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తాజాగా గోదావరి వరదలో ఆలయం ఒకటి కొట్టుకుపోతున్న వీడియో సామాజిక...
అదిగో భువనగిరి..అదిగదిగో రాయగిరి..ఆ రెండింటినీ తలదన్నేలా కనిపిస్తున్నది సూడు అదే యాదాద్రి పుణ్యక్షేత్రం. ఐదు రూపాల్లో స్వామి దర్శనమిచ్చే ప్రాంతం కావడంతో పంచ నారసింహ క్షేత్రంగా యాదాద్రి ప్రసిద్ధి చెందింది. కోట్ల మంది...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...