మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగనున్నాయి. ఈ మేరకు ఈవో ఎస్.లవన్న వివరాలు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల...
ఏపీలో కరోనా విజృంభిస్తుంది. దీనితో వైఎస్ జగన్ సర్కార్ నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం అర్చకుడికి కరోనా...
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...