మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగనున్నాయి. ఈ మేరకు ఈవో ఎస్.లవన్న వివరాలు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల...
ఏపీలో కరోనా విజృంభిస్తుంది. దీనితో వైఎస్ జగన్ సర్కార్ నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం అర్చకుడికి కరోనా...
లవంగాలు(Cloves).. భారతదేశ వంటకాల్లో తరచుగా వాడే దినుసుల్లో ఒకటి. వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. వీటిని రోజూ తినడం...
కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar). ఈ నెల 15,16 తేదీల్లో ఆయన పాకిస్థాన్ ఇస్లామాబాద్లో...
Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ...