ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసింది. ప్రపంచానికి ఆస్ట్రేలియా రూపంలో కొత్త టీ20 ప్రపంచ ఛాంపియన్ లభించింది. ఈ ప్రపంచకప్లో భారత్ ప్రదర్శన మాత్రం చాలా నిరాశపరిచింది. సూపర్-12 దశను కూడా...
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగనుంది.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ఇక టోర్నీలో గెలుపు ఓటములను రుచిచూసి ఫైనల్స్కు చేరుకున్నారు రెండు జట్లు....
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ధరించనున్న జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రివీల్ చేసింది. కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్తో సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. అయితే.. ఈ కొత్త...
ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది భారత మహిళల జట్టు. కొవిడ్ కారణంగా తమ దేశాల్లో అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు ఉండడం వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ లీగ్...
త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. ఈ విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. అయితే కొత్త జెర్సీ...
భారత్, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన భారత్ 15.2 ఓవర్లలో 134/4 పటిష్ట స్థితిలో ఉన్న...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్బాల్ టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన చూడచక్కని షాట్లతో అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనత సాధించింది. పింక్బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన తొలి...
కరోనా డెల్టా వేరియంట్ కేసులు చాలా దేశాల్లో పెరుగుతున్నాయి. వేగంగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది అంటున్నారు నిపుణులు. కరోనా డెల్టా వేరియంట్ కేసులు ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద నగరమైన సిడ్నీలో భారీగా నమోదు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...