కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. TRSLP సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని తీర్మానం చేస్తాం. పంజాబ్ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలి....
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. శుక్రవారం తిరుపతిలోని సరస్వతి నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ను ఉద్యోగులు కలిశారు. పీఆర్సీ గురించి జగన్కు విన్నవించారు. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...