ఏపీలో ఎలుగుబంటి ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం వజ్రపు కొత్తూరులో ఎలుగుబంటి దాటికి ఏకంగా ఏడుగురికి తీవ్రగాయాలు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కానీ నేటితో...
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. అయితే..నిన్న ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం బాగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్...
భారత్ లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 10,549 మందికి కొవిడ్ పాజిటివ్గా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...