తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్నారు. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీకి...
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ,...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...