తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై టిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్రంలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదని గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముందస్తూ అంటూ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...