రాయలసీమలో ఫ్యాక్షన్ మరోసారి పడగవిప్పాయి... చాలా కాలంగా ఫ్యాక్షన్ కు దురంగా ఉంటున్న ప్రజలు ఈ ఘటన ఒక్కసారిగా అలజడి రేకెత్తిస్తోంది... ఈ ఘటన కర్నూల్ జిల్లా కోసిగిలో జరిగింది......
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...