ఏపీ విద్యార్థుల ఎంసెట్ పరీక్ష నిర్వహణపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్ పరీక్షకు 25 శాతం వెయిటేజ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎంసెట్...
జగన్ సర్కార్ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. జగనన్న కాలనీల్లో పెద్దగా ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. అతి తక్కువ...
ఏపీలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. ఆయా జిల్లాల్లో స్వల్ప కేసులు నమోదు అవుతుండగా అనంతపురంలో మాత్రం అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,344...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...