ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ అమెరికా సంస్థతో బిగ్ డీల్ కుదుర్చుకుంది. 50 మిలియన్ డాలర్లకు బ్రాండెడ్, జెనరిక్ ఇంజెక్టబుల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ సంస్థ శుక్రవారం...
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే నాడు–నేడు, ఇంగ్లిషుమీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో భారీ మార్పులు తీసుకొచ్చింది....
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాను చేపట్టిన పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది ఆమె సన్నిహితుల నుంచి. అయితే పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారు అనే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...