తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఒమిక్రాన్గా...
దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో స్వలంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,984 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 247 మంది వైరస్తో మరణించారు. 24 గంటల వ్యవధిలో 8,168 మంది...
ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. తాజాగా..బ్రిటన్ లో ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించాడన్న వార్త కలకలం సృష్టించింది. అయితే అదే బ్రిటన్లో ఒక్క ఒమిక్రాన్తోనే 75 వేల మరణాలు...
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. తాజాగా సంస్థ తీసుకున్న రిటర్న్ టూ ఆఫీస్ ఆలోచనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1600 డాలర్లను బోనస్గా చెల్లించాలని నిర్ణయం...
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...