తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...