ప్రస్తుతం ఎంతోమంది కాపురాలలో అనుమానం పెనుభూతంగా మారి ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇప్పటికే అనుమానం అనే కారణంతో ఎంతోమంది హత్యలు, ఆత్మహత్యలు చేసుకోగా..తాజాగా ఇలాంటి కారణంగానే తెలంగాణాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి...
ఏపీలో దారుణ హత్య చోటు చేసుకుంది. మెరకముడిదాం గ్రామానికి చెందిన అట్టాడ చంద్రశేఖర్ అనే యువకుడికి 16 ఏళ్ల క్రితం అరుణ జ్యోతి అనే యువతితో పెళ్లి జరగగా..వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు....
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...