తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు....
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సమయంలో అభ్యర్థులు చురుకుగా ఓటర్లను కలుస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం రాత్రి 7 గంటలకు తెరపడనుంది. కీలక ప్రచారానికి...
టీఆర్ఎస్ సర్కార్ కు ఈసీ షాక్ ఇచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ...
తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..దీనితో అప్రమత్తమైన వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తగా ఆ 14 జిల్లాలకు రెడ్ అలర్ట్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...