''తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కోవిడ్ మరణాలని తక్కువగా చేసి చూపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ తప్పుడు లెక్కలనే పరిగణలోకి తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, కోవిడ్ మరణలపై రాష్ట్రం ఇచ్చిన లెక్కలనే...
ఓ పక్క దేశంలో కరోనా కాస్త శాంతిస్తోంది అని అందరూ అనుకుంటున్నాం. నాలుగు లక్షల నుంచి లక్షలోపు కేసులు వచ్చాయని తీవ్రత తగ్గిందని భావిస్తున్నాం. కానీ మరణాలు మాత్రం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి....
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....