భారత్ లో మంకీపాక్స్ కలవరపెడుతుంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్ను గుర్తించగా..అందులో 3 కేసులు కేరళలోనే కావడం గమనార్హం. దిల్లీలో ఓ కేసు బయటపడగా బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...