ఎంపీ రఘురామరాజుపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా...
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 192 ఎకరాలకు పైగా పేదల అసైన్డ్ భూమిని ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్కు పేరుతో తీసుకుంటుంది. నాటి ప్రభుత్వం పేదలకు సాగు చేసుకునేందుకు భూమిని కేటాయించి...
అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. ఆహారం జీర్ణం కావడంలో అరటిపండు ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని సమయాలలో అరటిపండ్లు తినకపోవడమే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...