ఉల్లి వినియోగ దారులకు మరో శుభవార్తను ప్రకటించింది ఏపీ సర్కార్.... ఉల్లి ఘాటుకు మరింత చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలో ధరను కేవలం 15 రూపాయలకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది...
రేపటినుంచి రాయితీ ఉల్లిని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...