కువైట్ లోని భారత ఎంబీసీ కీలక ప్రకటన చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో సోమవారం ఎంబసీ మూసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు.
అలాగే షరాఖ్, ఫహహీల్,...
ఈ భూమిపై రాత్రి, పగలు నిరంతరం ఉంటాయి. మన దేశంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఇది అందరికి తెలిసిన విషయమే. సూర్యోదయం, సూర్యాస్తమయం ద్వారా మనం జీవనం కొనసాగిస్తున్నాం....
అంతుచిక్కని ఓ వింత వ్యాధి కెనడాలో కలకలం సృష్టిస్తోంది. బ్రన్స్విక్ ప్రావిన్స్లో వెలుగుచూసిన ఈ సంఘటనలో ఇప్పటికే ఈ వ్యాధితో ఆరుగురు మరణించారు. కారణం తెలియని బ్రెయిన్ డిసీజ్తో పదుల సంఖ్యలో ప్రజలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...