మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభలో కేసీఆర్ మునుగోడు సమస్యలను, నిరుద్యోగంపై మాట్లాడకుండా ప్రజలను వంచించే ప్రయత్నం...
'కూటికోసం కోటి విద్యలనే మాటని ఓటు కోసం కోటి వేషాలుగా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్నదాతని పావుగా వాడుకొని తెలంగాణని మూడోసారి కబళించడానికి కేసీఆర్ చేసిన కుట్రలో భాగమే ఢిల్లీలో చేసిన దొంగ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...