హైదరాబాద్లో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఎస్సార్ నగర్, అమీర్పేట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు మత్తుమందును విక్రయిస్తున్న గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు అమీర్పేట, ఎస్సార్ నగర్లో తనిఖీలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...