గాంధీభవన్లోకి గాడ్సేలు దూరారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొన్నారని...
బిజెపి పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో సత్తుపల్లికి చెందిన బిజెపి నేతలు కాంగ్రెస్ లో...
పిసిసి చీఫ్ కాగానే రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో తన టార్గెట్ ఏమిటో క్రిస్టల్ క్లియర్ గా ప్రకటించారు. తన ఫోకస్ అంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మీద కంటే ఇప్పుడిప్పుడే...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్(MLC Candidate...