తెలంగాణలోని పలు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి అడ్మిషన్ల కోసం మే 8న పరీక్ష నిర్వహించారు. నాలుగు సొసైటీలకు కలిపి మొత్తం 48,440 సీట్లుండగా..1,47,924 విద్యార్థులు అప్లై చేసుుకున్నారు. అందులో 1,38,000 మంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...