హుజురాబాద్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయగా..ప్రచారం ముమ్మరం చేశారు.
కాంగ్రెస్...
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేడు బీ ఫారం అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్గా...
హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. ఈటల పార్టీని వీడి రాజీనామా చేసిన ఈ సీటులో పోటీ చేసేందుకు హేమాహేమీలు, వారి కుటుంబసభ్యులు టికెట్ ఆశించారు. కానీ...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...