తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీనితో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా… 57,751 క్యూసెక్కుల ఔట్...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...