గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మెంబెర్షిప్ సమీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్షలో రేవంత్ మాట్లాడుతూ..దేశంలోనే డిజిటల్ మెంబెర్షిప్ లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...