ప్రస్తుతం ప్రతి ఒక్కరు జీ-మెయిల్ వాడుతున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ వాడాలన్నా..జీమెయిల్ ఖాతా తప్పనిసరి. మరి ఇంత ప్రాధాన్యం కలిగిన జీమెయిల్ లాక్ కావడం, యాక్సెస్ (ఐడీ, పాస్వర్డ్) కోల్పోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు...
డీటీహెచ్ ఛార్జీలు డిసెంబరు నుంచి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నెట్వర్క్ కంపెనీలు పాపులర్ టీవీ ఛానళ్ల ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జీ, స్టార్, సోనీ, యాకామ్18 వంటి సంస్థలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...