తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యారు. ఆయన స్వయంగా తెలంగాణలో పర్యటిస్తుండడం గమనార్హం. దీనితో తెలంగాణ రాజకీయాల్లో పీకే హాట్ టాపిక్ అయ్యారు. గోవా ఎన్నికల అనంతరం పీకే తెలంగాణకు వచ్చారు....
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో, వైద్యాధికారులతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...