మొన్నటి వరకు చలికి వణికిపోయిణ ప్రజలు ప్రస్తుతం ఎండలకు మాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే మరి ఎండాకాలంలో పలు రకాల పండ్లు తీసుకోవడంతో వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.
ఎండకాలం పుచ్చకాయ,కీరదోసకాయ తినడం...
ఆ మధ్య మార్కెట్లో టమాటా ధర భగ్గుమని మండిపోతుందని వార్తలు ట్రోల్ అయ్యాయి. టమాట కొనలేక మధ్య తరగతి జీవులు నానా అవస్థలు పడ్డారు. దీంతో ధరలు తగ్గక, చాలా రోజుల పాటు...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...