టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారంలో ఉన్న తెరాస పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ను సమయం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు....
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అతను పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు అడిగాడు. మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...