యూజర్లకు ట్విట్టర్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్విట్టర్లో ఎడిట్ ట్వీట్ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఇది కొద్దిమందికి మాత్రమే...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశాడు. ఎప్పటికి...
'మా' అసోసియేషన్ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. అసోసియేషన్ భవన నిర్మాణమే తన ఏజెండా అని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో...
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని..పెద్ద కొడుకుకు కరోనా బారిన...
పార్లమెంట్లో కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్. పంటలకు కనీస...
ఈ రోజుల్లో చాటింగ్ చేసే సమయంలో మన భావం, మనం చెప్పే విషయం సింపుల్ గా ఇమోజీల రూపంలో చెబుతున్నాం. ఇమోజీలు మన లైఫ్ లో భాగం అయిపోయాయి. అవి లేకుండా మనం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...