అమ్నీషియా పబ్ రేప్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చార్జ్షీట్లు దాఖలు చేశారు. హైదరాబాద్ లోని జువైనల్ కోర్టుతోపాటు నాంపల్లి కోర్టులో 600 పేజీలతో చార్జ్షీట్లు దాఖలు చేశారు పోలీసులు. 56 రోజుల్లోనే చార్జ్షీట్...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బాధిత బాలిక పిండాన్ని తొలగించాలంటూ కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. అబార్షన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...