కరోనా కారణంగా మరోసారి భారత్ లో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు,...
కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరికొన్ని చోట్ల దారుణంగా కేసులు పెరుగుతున్నాయి .డెల్టా వేరియంట్ విజృంభిస్తోన్న వేళ జపాన్లో మళ్లీ ఎమర్జెన్సీని విధించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు ఆ దేశంలో...
కరోనా వైరస్ ప్రభావం ఇంకా తొలగిపోలేదు. కొన్ని దేశాల్లో కేసులు తగ్గినా మళ్లీ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మనకు కూడా ఫస్ట్ వేవ్ తర్వాత అందరూ కేసులు తగ్గుతాయి అని భావించారు. సెకండ్...
కరోనా సెకండ్ వేవ్ భారత్ పై ఎంత ప్రభావం చూపించిందో మనం చూశాం. ఇక థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉంది అంటున్నారు నిపుణులు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...