Tag:ఢిల్లీ

రేపు ఢిల్లీకి సీఎం జగన్..కేంద్ర పెద్దలతో కీలక భేటీ

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో భాగంగా...

SSC Exam క్యాలెండర్ విడుదల..ఏ పరీక్ష ఎప్పుడు ఉందో తెలుసా?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) టైర్ I, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) కోసం 2021-22 పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. SSC CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్ C & D,...

Flash- ఒమిక్రాన్ కలకలం..మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం

మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజు ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 17కి పెరిగింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్...

వైయస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్..పీకే హ్యాండివ్వడమే కారణమా?

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాను చేపట్టిన పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది ఆమె సన్నిహితుల నుంచి. అయితే పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారు అనే...

కోల్‌కతా చేతిలో ఓడిన బెంగళూరు

వరుస విజయాలతో ఎలిమినేటర్‌కు దూసుకొచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాత ఈసారీ మారలేదు. ఈ సీజన్‌లో బెంగళూరు జోరు చూసి 14 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు ఈసారి తెరపడుతుందని అభిమానులు భావించారు....

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా ఈరోజే..!

ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకోగా..నాలుగో స్థానం దాదాపు కోల్ కతా వశమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై జట్టు ప్లే ఆఫ్...

ఫ్లాష్: సెంచరీ కొట్టిన డీజిల్ ధర..సామాన్యులకు చుక్కలు

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే అంటున్నాయి. చమురు సంస్థలు సామాన్యులకు వరుస షాక్‌లు ఇస్తూ వారి నడ్డి విరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై మరో 32...

ఐపీఎల్ 2021: ఫోర్-వార్..గెలిచేదెవరు?

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో మిగిలిన నాలుగో బెర్త్‌ కోసం డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రేసులోనే ఉన్న రాజస్థాన్‌.. కీలక మ్యాచ్‌లో ముంబై చేతిలో...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...