రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. పాపం తెలియని పసివాళ్ళు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలపై కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఏపీలో దారుణం జరిగింది.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల...
ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి తెలియకుండా వారి అకౌంట్ల నుంచి నగదు వాడుతున్నారు.
ఈ ఆటల మోజులో పడి ఇళ్లును గుల్ల చేస్తున్నారు. నగదు కట్ అవ్వడంతో పోలీసులకి పేరెంట్స్...
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ముగ్గురు దత్త పుత్రికలకు వివాహం జరిపించారు. ఈ వార్త విని అందరూ ఆయనని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులని (వరులని) అదృష్టవంతులు అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...