Tag:తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానంలో ధన ప్రసాదం – ఇది ఏమిటంటే

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త కార్యక్రమం తీసుకువచ్చారు. శ్రీవారికి నిత్యం భక్తులు కానుకల రూపంలో నగదు సమర్పించుకుంటారు. అక్కడ హుండీల్లో ఈ నగదు వేస్తారు. అయితే తాజాగా ఇలా కానుకల రూపంలో వచ్చే...

గోసంర‌క్ష‌ణ కోసం టిటిడి కొత్త ప్రాజెక్టు

స‌నాత‌న ధ‌ర్మంలో ఎంతో వైశిష్ట్యం గ‌ల గోవుల సంర‌క్ష‌ణ కోసం నూత‌నంగా గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టును ప్రారంభించామ‌ని, త్వ‌ర‌లో విధివిధానాలు తెలియ‌జేస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టుకు...

వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు అర్చనం

లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న ఆషాడ‌ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో విష్ణు అర్చ‌నం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల‌ ఏకాద‌శి సంద‌ర్భంగా ఉద‌యం 8.30 నుండి 10...

టిటిడిలో ఉచిత సేవలకు మంగళం అనే వార్తలు అవాస్తవం

ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి. భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని...

జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాల వివరాలు ఇవే

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని తి.తి.దే. అధికారులు ప్రకటన విడుదల చేసారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 3, 10, 17, 24, 31వ‌ తేదీల్లో శనివారం...

TTD Updates : జూన్ 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్ర‌వారం పుష్పయాగం జ‌రుగ‌నుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5...

Breaking News : జూన్ 1 నుంచి తిరుమల – అలిపిరి నడక మార్గం మూసివేత

  వచ్చే జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని టిటిడి అధికారులు మూసివేయనున్నారు. అలిపిరి నడక మార్గం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ నడక...

Latest news

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ...

రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని,...

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...