తిరుమలలో రోజురోజుకు దళారుల అక్రమాలు పెరుతున్నాయి. తాజాగా శ్రీవారి రూ .300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు...
ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి.
భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని...
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పరమభక్తురాలైన మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ రాతి గృహమునకు ముందు ఉన్న రాతి మండపము వద్దకు గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు విచ్చేశారు....
వచ్చే జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని టిటిడి అధికారులు మూసివేయనున్నారు.
అలిపిరి నడక మార్గం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ నడక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...