Tag:తీపి కబురు

ఏపీ విద్యార్థులకు తీపి కబురు..నేడు జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల

ఏపీ సీఎం జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ది చేకూరేలా ముందుకు వెళ్తున్నారు. నేడు సీఎం వైయస్‌ జగన్‌ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు.  ఈ...

యువతకు తీపి కబురు..రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

మీరు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.  ప్రభుత్వ రంగ సంస్థ అయిన తిరువనంతపురంలో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీనికి...

రైతులకు సర్కార్ తీపి కబురు..రుణమాఫీపై కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం వరుస శుభవార్తలతో ప్రజలను ఆనంద పరుస్తున్నారు. ఇప్పటికే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసి కొంత మేరకు ఆదుకుంటున్నారు. రైతులకు ప్రతీ ఎకరాకు...

పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా...

తిరుమల: టిక్కెట్ ధరలపై వెనక్కి తగ్గిన తి.తి.దే

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పది రోజులవుతోందని.. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్సనాన్ని ప్రారంభించామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఏ సేవల ధరలు...

శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆన్ లైన్ లో సర్వదర్శనం టికెట్లు..పూర్తి వివరాలివే..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల కోటా టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...