Tag:తెరాస

రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలివే..కేటీఆర్

రేపు రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న మహిళా గురుకుల కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను...

మరో 6 నెలల్లో తెరాస చావబోతుంది..రేవంత్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ సర్కార్ పై టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ అవినీతికి, ప్రభుత్వ తప్పుడు విధానాలకు కాళేశ్వరం బలైంది. రీడిజైన్ పేరుతో కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు....

బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి పరామర్శ..జీవో 317కు వ్యతిరేకంగా పోరాటం..

నేడు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు జేత్రామ్​ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​...

త్వరలో ఆ ఇద్దరు కాంగ్రెస్ గూటికి..మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ: హుజూరాబాద్‌లో తెరాస కచ్చితంగా గెలుస్తుందని పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈటల కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు....

Latest news

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని చేయడానికి గొప్ప ప్లేస్ గా సర్టిఫికేట్ పొందిన L&T మెట్రో రైలు (హైదరాబాద్)...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు నటించిన 'కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)' చిత్రం గురువారం విడుదలైంది. బాక్స్...

Dharmapuri Srinivas | కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...