తెలంగాణ మందుబాబులకు శుభవార్త. కరోనా మహమ్మారి నేపథ్యంలో మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ 20 శాతం పెంచింది. అయితే ధరలు పెరిగిన అప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనితో...
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్..ఇప్పటికే సీఎం కేసీఆర్ మార్చి 9న అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ కేసీఆర్ నిరుద్యోగులను అలర్ట్ చేశారు....
రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నారు. నిరుద్యోగులు అంతా రేపు ఉదయం పది గంటల సమయంలో టీవీలు చూడాలని కోరారు కేసీఆర్. తాను రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మమతా రాజకీయ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి మండిపడ్డారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ..మూడు రోజులు తెలంగాణలో తమాషా కార్యక్రమం జరగబోతోందని, టిఆర్ఎస్...
రేషన్ కార్డు దారులకు అలెర్ట్..తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలోనే రేషన్ కార్డు బియ్యం పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అహంకారం మితిమీరి పోయింది. ఆయనకు మహిళలపై ఉన్న చిన్నచూపును చివరికి రాష్ట్ర ప్రథమ మహిళ అయిన...
తెలంగాణ వృద్ధి రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో రాష్ట్రం రికార్డు స్థాయి వృద్ధి రేటు నమోదు చేసుకుంది. తెలంగాణ ఏర్పాటు...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...