రాజమండ్రిలో తోట కన్నారావు, వెంకట రమణ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ దంపతులు కొవ్వూరు మండలం పంగిడిలో కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పేరు మీద నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకులో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...