మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆచార్య సినిమా తెరకెక్కుతోంది. మరో రెండు సినిమాలు సిద్దం అవుతున్నాయి సెట్స్ పైకి వెళ్లేందుకు. తాజాగా దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయనున్నారు...
టాలీవుడ్ లో ఇప్పుడు బాలీవుడ్ భామల సందడి కనిపిస్తోంది. చాలా సినిమాల్లో ఇప్పుడు బీ టౌన్ నుంచి తారలను తీసుకువస్తున్నారు. ఇక ముంబై భామలకు ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువ...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...