టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి హైద్రాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్...
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలన్ని కులాల వారీగా ఓటర్లపై దృష్టి సారించింది. ఇప్పటివరకు పార్టీల మధ్యే నడిచిన వార్ ఇప్పుడు కులాల వారీగా ఓటర్లను విభజించి ఆయా సామాజికవర్గాల నేతలకు అప్పగించి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...