నల్గొండ జిల్లా పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రైతులు మోర పెట్టుకున్నారు. కేసీఆర్ మమ్మల్ని నిరంతరం మోసం చేస్తున్నారంటూ వాపోయారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ కేవలం...
ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఈ నెల ఏడో తేదీన తాను ఢిల్లీలో బీజేపీలో చేరుతున్నట్లు ఆయన...
తెలంగాణ: నేడు నల్లగొండ జిల్లాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10:45కు తమిళిసై నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఉదయం 11:35 గంటలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ...
హైదరాబాద్ నగరంలోని అరాంఘర్ నుంచి పురానాపూల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...