ఈ మధ్య కాలంలో అక్రమంగా డబ్బు సంపాదించే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ముఖ్యంగా పురుషులు క్రికెట్ ఆటపై వున్న క్రేజ్ తో ఎంతోమంది జేబులను ఖాళీ చేస్తున్నారు. కేవలం మన దేశంలోనే...
నకిలీ ధ్రువీకరణ పత్రాలను తయారీ చేస్తున్న సురేష్ అనే నిందితుడిని గుంటూరు పరిధిలోని పట్టాభి పురం పోలీసులు అరెస్ట్ చేశారు. జెఎన్టీయూ- కాకినాడ లోగోలతో నిందితుడు నకిలీ పత్రాల తయారీ చేసిన వైనంతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...