భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్ నిషేధం విధించింది. కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. భారత్ నుంచి తిరిగివచ్చిన నేపాలీలూ పలువురు కొవిడ్ బారినపడినట్లు పేర్కొన్నారు.
ఈ...
నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులోకి రానుంది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై ఈ నిషేధం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాదు పెట్రో కెమికల్ సంస్థలు కూడా ప్లాస్టిక్...
ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై వాట్సప్ చర్యలు తీసుకుంటుంది. గత కొంత కాలంగా ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించే యూజర్లపై చర్యలు తీసుకొంటున్న ఈ సంస్థ..తాజాగా ఏప్రిల్ మాసానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
కొత్త...
హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడే ప్రేమికులకు అవెంజర్స్ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘మార్వెల్ స్టూడియో’ వారి ‘అవేంజర్స్’ సీరిస్కు ప్రపంచవ్యాప్తంగా మాంచి క్రేజ్ తో...
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది.
అపార్ట్మెంట్లలో డీజేల వినియోగంపై...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...