మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ మహమ్మారి కరోనా కేసులు ఇప్పుడు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533...
ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్తో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...