రేపు రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.
పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న మహిళా గురుకుల కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను...
సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా పండుగ వస్తే చాలు..గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పండగల పేరుతో బంధువులందరూ కలిసి కొత్తచీరలు, పిండివంటలు అని ఇలా రకరకాలుగా చేసుకొని ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా బోనాల పండుగ...
గత నెల రోజులుగా చూస్తే బంగారం ధర పెరుగుదల నమోదు చేసింది. ఎక్కడ చూసినా కొనుగోళ్లు లేవు కాని పెట్టుబడులు పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. మరి బంగారం వెండి ధరలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...