అతను పాములు పట్టడంలో మహామేధావి. అతను ఎన్నో పాములను పట్టి ప్రజలను కాపాడేందుకు వాటిని దూరంగా అడవిలో వదిలేసేవాడు. కానీ ఆ వ్యక్తే పాము కాటుతో మరణించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం...
పాముని చూస్తే ఎవరైనా భయపడతారు. అక్కడ పాము ఉంది అంటే ఆమడ దూరం పారిపోతారు . అయితే కొందరు పాములని పట్టుకుని అడవిలో వదిలిపెడతారు. మరికొందరు పాము కనిపించగానే అక్కడ నుంచి జారుకుంటారు....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...